తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 372 వ జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక & పర్యాటక శాఖ మంత్రివర్యులు శ్రీ.వి.శ్రీనివాస్ గౌడ్ గారు పాల్గొని పాపన్న గౌడ్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సహచర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, గంగుల కమలాకర్ గారు, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వేంకటేశం గారు, బీసీ కమిషన్ చైర్మన్ వకులాబరణం కృష్ణమోహన్ రావు, సభ్యులు కిషోర్ గౌడ్, గౌడ సంఘం నాయకులు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, బాలాగౌని బాలరాజు గౌడ్, పుల్లెంల రవీందర్ కుమార్ గౌడ్, ప్రతాని రామకృష్ణ గౌడ్, వట్టికూటి రామారావు గౌడ్, సుదగాని ఫౌండేషన్ చైర్మన్ సుదగాని హరిశంకర్ గౌడ్, అంబాల నారాయణ గౌడ్, కూరేళ్ల వేములయ్య గౌడ్, మాజీ MLC రాజలింగం, ప్రశాంత్ గౌడ్, అయిలి వెంకన్న గౌడ్, ఎలికట్టే విజయకుమార్ గౌడ్, చింతల మల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Congratulation!